tag:blogger.com,1999:blog-7016156651579282002.post2531995882115634520..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నేను తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-49880263526855685332011-06-21T15:44:08.135+05:302011-06-21T15:44:08.135+05:30kasturi murali krishna gaari pustakam nenu chadiva...kasturi murali krishna gaari pustakam nenu chadivaanu gaani poortigaa kaadu. akkadakkadaa.. konni adhyaayaalu.. very interesting.. manchi subject parichayam chesaaru..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-84797654322010108892011-06-20T13:20:28.114+05:302011-06-20T13:20:28.114+05:30ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. పేరుకు చిన్నాదేవే గానీ...ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. పేరుకు చిన్నాదేవే గానీ ఆవిడ చిన్నభార్య కాదు. వాస్తవంగా ఆవిడే పెద్దభార్య. ఆవిడే ఉదయగిరిలో రాయలవారి దాసిగా అయన్ని సేవించింది. కానీ రాజు కాక ముందు ఆవిణ్ణి రహస్యంగా చేసుకోవడం వల్ల ఆ పెళ్ళి చెల్లక చక్రవర్తి అయ్యాక ఆమెనే మళ్లీ పెళ్ళీచేసుకోవాల్సి వచ్చింది. ఇది తిమ్మరుసు ఇచ్చిన సలహా. రెండోసారి చేసుకున్న తిరుమలదేవికి పట్టమహిషి హోదా దక్కలేదు, రాజవంశీకురాలైనా కూడా ! చిన్నాదేవే పట్టమహిషిగా ఉండేది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39791637755540152192011-06-20T13:05:20.774+05:302011-06-20T13:05:20.774+05:30తాడేపల్లిగారు, రాయలు గురించి మరిన్ని విశేషాలు చెప్...తాడేపల్లిగారు, రాయలు గురించి మరిన్ని విశేషాలు చెప్పగలరు. నాకు తెలిసి చిన్నభార్య చిన్నాదేవి రాచకన్య కాదు అనుకున్నాను.. <br /><br />వెంకట్ రావు నమస్కారం. ఇక్కడ నేను ఇంకో తప్పు చేసానండి. అసలు ఈ మాటలు అన్నది శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు అని చదువుకున్నాను. మీరు చెప్పిన విషయం నిజంగా తెలీదండి. తెలియజేసినందుకు ధన్యవాదాలు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87346752156830072822011-06-19T22:57:52.226+05:302011-06-19T22:57:52.226+05:30జ్యోతి గాగూ,
"దేశభాషలందు తెలుగు లెస్స"....జ్యోతి గాగూ,<br /><br />"దేశభాషలందు తెలుగు లెస్స"....'ఈ మాట తొలిసారిగా పలికింది విజయనగర సామ్రాజ్యాధీశుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు...'<br /><br />ఈ అభిప్రాయం వ్యక్తపరిచే ముందు ఒకసారి check చేసుకున్నారా? ఎందుకంటే క్రీ.శ.1430 ప్రాంతం వాడైన వినుకొండ వల్లభరాయని 'క్రీడాభిరామం' నాటికే ఈ నానుడి బహుళ ప్రచారంలో ఉందనడానికి అందులో ఈ క్రింది పద్యమే సాక్ష్యం:<br /><br />"జనని సంస్కృతంబు దేశభాషలకును<br />దేశ భాషలందు తెలుగు లెస్స,<br />జగతి తల్లికంటె సౌభాగ్య సంపద <br />మెచ్చు టాడుబిడ్డ మేలుగాదె?"<br /><br />ఈ పద్యం ప్రక్షిప్తమని ఎవరూ ఆక్షేపించగా చదివిన గుర్తు నాకు లేదు. ఈ నిదర్శనాన్ని కాదని, దానిని కృష్ణరాయనికి ఎలా ఆపాదించగలం? వల్లభరాయుడు జీవించి ఉండిన కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని ప్రౌఢదేవ రాయలు (క్రీ.శ.1423-1445) <br />పరిపాలిస్తూ ఉండేవాడని ఒక అభిప్రాయం ఉంది. <br /><br />నమస్కారాలతో,<br /><br />వెంకట్.బి.రావు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34879574472286548562011-06-19T05:05:26.769+05:302011-06-19T05:05:26.769+05:30Thanks a lot. I'm buying the book.
madhuri.Thanks a lot. I'm buying the book.<br /><br />madhuri.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47232673410118935282011-06-19T00:26:10.895+05:302011-06-19T00:26:10.895+05:30శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక తెలుగు రాజైనందుకే కాదు....శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక తెలుగు రాజైనందుకే కాదు. ఆయన నమ్మిన మానవతా ఆదర్శాలకు ఆయన్ని గౌరవించాల్సి ఉంది. ఆయన రాజు కాకముందు ఆయన అన్న వీరనరసింహరాయలు పరిపాలించేవారు, ఆయన హయాములో - యుద్ధంలో పట్టుబడ్డ సంసార స్త్రీలని సైనికులు పంచుకునేవారు (తాత్కాలిక అనుభవం కోసం). రాజు స్వయంగా కొంతమందిని తన అనుభవం కోసం ఎంచుకోవడమే కాకుండా తన మెప్పుపొందిన సైనికాధికారులకు మంచిమంచి అందమైన సంసార స్త్రీలని (బందీలైనవారిని) అప్పగించేవాడు. దీన్ని ఆనాటి సమాజం తప్పుగా భావించేది కాదు.<br /><br />తాను రాజైన తరువాత ఈ వ్యభిచారపు వ్యవహారాన్నంతా శ్రీకృష్ణదేవరాయలు అసహ్యించుకున్నాడు. ఆయన ఈ ఆచారాన్ని నిషేధించడమే కాకుండా, యుద్ధం అనేది ఆయుధాలు ధరించిన పురుషులతో చేయాల్సిందే గానీ నిరాయుధులతోనూ, స్త్రీలతోనూ మనకు పనిలేదనీ, శత్రురాజ్య స్త్రీలైనా స్త్రీలేననీ, ఎవఱైనా వాళ్ళ జోలికి వెళితే శిక్షిస్తాననీ కఠినంగా శాసించాడు. ఆ తరువాత ఆయన మార్గాన్నే ఇతర రాజులు కూడా అనుసరించాల్సి వచ్చింది. <br /><br />ఆయన పట్టమహిషి (మహారాణి) వాస్తవానికి పూర్వాశ్రమంలో ఆయన పనిమనిషి. యౌవనంలో ఆయన ఉదయగిరి (నెల్లూరు) రాజ్యానికి గవర్నర్ గా ఉన్నరోజుల్లో ఆయన మందిరంలో పనిచేసేది. ఆయన ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. <br /><br />ఆయన గుఱించి చెప్పాలంటే - ఇలాంటివి చాలా ఉన్నాయి.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30002322604457436952011-06-18T23:37:34.315+05:302011-06-18T23:37:34.315+05:30సమీక్ష బాగుందిసమీక్ష బాగుందిEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.com