Tuesday 4 November 2008

ఏ హలా.. మానవా?




అనగనగా ఒక రాజు. .. ఇలా సాగిపోయే జానపద కథలు సినిమాలు నచ్చని తెలుగువారెందరు? ఈ జానపద కథలలోని మలుపులు, కథానాయకుడి వీరవిహారం, అందమైన నాయిక, దుష్టుడైన మాంత్రికుడు. ఇలా చూస్తుంటే ఎంత పెద్దవాళ్లైన మైమరచిపోతారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలనాటి ఆ మధురమైన, మరపురాని జానపద చిత్రాలు ఇప్పటికీ అందరిని అలరిస్తాయి. అందునా విజయావారు తెలుగులో తీసిన జానపద చిత్రాలు ఒక దాని మించిన మరొక ఆణిముత్యాలు అని చెప్పవచ్చును. అందులో ముఖ్యమైనవి “జగదేకవీరుని కథ, పాతాళభైరవి, చందరహారం” . కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, పెండ్యాల నాగేశ్వరరావుగారు సంగీత దర్శకునిగా పని చేసిన మొదటి చిత్రం “జగదేకవీరునికథ”.

మిగతా విశేషాలు "నవతరంగం"లో..!!

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008